అరకు: లోయలో పడ్డ బస్సు .. 8 మంది మృతి!

X
By - TV5 Digital Team |12 Feb 2021 8:49 PM IST
అరకు ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం డముకు సమీపంలో శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది..
అరకు ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం డముకు సమీపంలో శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, పలువురుకి గాయలయయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. కాగా బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. మృతులంతా హైదరాబాదు వాసులుగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com