సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం : అమరావతి జేఏసీ బృందం

సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం : అమరావతి జేఏసీ బృందం
నంద్యాలలోని అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను అమరావతి జేఏసీ బృందం పరామర్శించింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని..

నంద్యాలలోని అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను అమరావతి జేఏసీ బృందం పరామర్శించింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని.. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ఈ కేసును సీబీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story