శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ

X
By - Nagesh Swarna |14 Feb 2021 1:45 PM IST
ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిదర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు రమేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. పట్టువస్త్రాలతో సత్కరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com