Srikakulam : గొర్రెల మందపైకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 65మృతి

Srikakulam : గొర్రెల మందపైకి  దూసుకెళ్లిన వ్యాన్‌.. 65మృతి

శ్రీకాకుళం జిల్లా గొపినగర్‌ వద్ద ఐచర్‌ వ్యాన్‌ భీబత్సం సృష్టించింది. గొర్రెల మందపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 65 గొర్రెలు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి ఒడిశాకు అరటిపళ్ల లోడ్‌తో వ్యాన్‌ వెళ్తుండగా.. ఈప్రమాదం జరిగింది. దీంతో దాదాపు 8లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story