TarakaRatna: యువగళంలో అపశృతి...

X
By - Subba Reddy |27 Jan 2023 1:00 PM IST
స్పృహతప్పిన తారకరత్న
నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స కోసం ముందుగా కేసీ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న అస్వస్థతకు గురి కావడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com