మతిలేని ప్రభుత్వమని హైకోర్టు చెప్పినా.. ఏపీ సర్కార్కు పట్టదా? : బోండా ఉమా

By - kasi |21 Nov 2020 1:17 PM IST
వైసీపీ ప్రభుత్వం సైకోయిజంతో ముందుకెళ్తోందని విమర్శించారు టీడీపీ నేత బోండా ఉమా. మతిలేని ప్రభుత్వమని హైకోర్టు చెప్పినా.. ఏపీ సర్కార్కు పట్టదా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని.. అక్కడున్నన్యాయస్థానాలు ఈ విధంగా విమర్శించలేదన్నారు. చట్టాలను గౌరవించాలని చెప్పినా వారిపైనే.. జగన్ పెంపుడు కుక్కలు దాడికి దిగుతున్నాయని మండిపడ్డారు బోండా ఉమా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com