వైసీపీ నాయకులకు జగనన్న జేబు కత్తెర : కొమ్మారెడ్డి పట్టాభి

వైసీపీ నాయకులకు జగనన్న జేబు కత్తెర : కొమ్మారెడ్డి పట్టాభి

వైసీపీ నాయకులకు ప్రత్యేకంగా జగనన్న జేబు కత్తెర పేరిట.... సీఎం జగన్‌ ప్రత్యేక పథకం పెట్టారంటూ ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. ఈ పథకం లబ్ధిదారులంతా.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులేనన్నారు. ఈ పథకంతో... రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న జేబు కత్తెర పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో మంత్రి జయరాం ముందంజలో ఉన్నారన్నారు పట్టాభి.

Tags

Read MoreRead Less
Next Story