న్యాయస్థానం డీజీపీని చివాట్లు పెట్టినా సీఎం స్పందించలేదు : వర్ల రామయ్య

న్యాయస్థానం డీజీపీని చివాట్లు పెట్టినా సీఎం స్పందించలేదు : వర్ల రామయ్య
అత్యున్నత న్యాయస్థానం డీజీపీని చివాట్లు పెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య..

అత్యున్నత న్యాయస్థానం డీజీపీని చివాట్లు పెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. గతంలోనూ న్యాయస్థానం ఖాకీ స్టోక్రసీ అనే పదాన్ని వాడిందని గుర్తు చేశారు. దాని అర్ధమేమిటో డీజీపీ పోలీసులకు చెప్పారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలకులు ఎలా ఉంటే.. అధికారులు అలానే ఉంటారని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story