AP Ambulances : ఏపీ కరోనా బాధితులకు తప్పని కష్టాలు..!

X
By - TV5 Digital Team |14 May 2021 12:01 PM IST
ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు పోలీసులు.. దీనితో మళ్లీ కరోనా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు పోలీసులు.. దీనితో మళ్లీ కరోనా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ అయితేనే అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా ఇక్కడి ఆస్పత్రిలో బెడ్ కన్ఫామ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల సీఎస్ లకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖలు రాశారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు ముందుగా బెడ్ కన్ఫామ్ చేసుకోకుండా వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. దీనితో వైరస్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com