తిరుపతి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు.. !

X
By - TV5 Digital Team |13 April 2021 1:00 PM IST
తిరుపతి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
తిరుపతి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నూతన సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పురస్కరించుకొని తిరుపతిలో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com