crime: ఆరుగురిని చంపిన అప్పలరాజుకు మరణశిక్ష

crime: ఆరుగురిని చంపిన అప్పలరాజుకు మరణశిక్ష
X

ఆరు­గు­రి­ని నరి­కి చం­పిన అప్ప­ల­రా­జు­కు వి­శాఖ న్యా­య­స్థా­నం మర­ణ­శి­క్ష వి­ధిం­చిం­ది. 2021 ఏప్రి­ల్‌ 15న వి­శాఖ జి­ల్లా పెం­దు­ర్తి మం­డ­లం జు­త్తా­డ­లో చి­న్నా­రి సహా ఒకే కు­టుం­బా­ని­కి చెం­దిన ఆరు­గు­రి­ని అప్ప­ల­రా­జు హత­మా­ర్చా­డు. జు­త్తా­డ­లో­ని బత్తిన, బొ­మ్మి­డి కు­టుం­బాల మధ్య వి­వా­దా­లు­న్నా­యి. ఈ క్ర­మం­లో బొ­మ్మి­డి కు­టుం­బం ఇం­ట్లో­కి చొ­ర­బ­డిన అప్ప­ల­రా­జు ఆరు­గు­రి­పై కత్తి­తో దాడి చే­శా­రు. దొ­రి­కిన వా­రి­ని దొ­రి­కి­న­ట్టు నరి­కి­పా­రే­శా­డు.ఈ కే­సు­లో నేర ని­రూ­పణ కా­వ­డం­తో అప్ప­ల­రా­జు­కు ఉరి­శి­క్ష వి­ధిం­చా­రు. కు­టుంబ పె­ద్ద అయిన బమ్మి­డి రమణ , ఆ కు­టుం­బం­లో ము­గ్గు­రు మహి­ళ­లు, ఇద్ద­రు పి­ల్ల­ల్ని చం­పే­శా­డు. పి­ల్ల­ల­లో ఐదు నెలల పసి­పాప కూడా ఉంది. గడ్డి కోసే రెం­డు పదు­నైన కొ­డ­వ­లి­తో హత్య చే­శా­డు. ఈ కే­సు­లో అప్ప­ల­రా­జు­కు కో­ర్టు ఉరి శి­క్ష వి­ధిం­చిం­ది.

Tags

Next Story