
By - Subba Reddy |20 April 2023 12:45 PM IST
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు దస్తగిరికి ప్రభుత్వం భద్రతను పెంచింది. పులివెందులలోని దస్తగిరి ఇంటి వద్ద కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటు చేశారు. ఎనిమిది మందితో దస్తగిరికి ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన దస్తగిరి.. వివేకా హత్య కేసులో వివరాలన్నీ వెల్లడించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పదేపదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి భద్రతను పెంచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com