ఏపీలో విషాదం.. రహదారి లేక గిరిజన బాలింత మృతి
BY Nagesh Swarna12 Sep 2020 3:45 AM GMT

X
Nagesh Swarna12 Sep 2020 3:45 AM GMT
ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నా.. వెళ్లడానికి రహదారి లేక ప్రాణాలపైకి తెచ్చుకున్న బాలింత.. మూడు నెలల పసిపాపకు.. మూడేళ్ల బాలుడికి దూరమైన తల్లి.. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు.. రహదారి లేకపోవడంతోనే వసంతి మృతి చెందిందని ఆవేదన. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే నేతలు తరువాత పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి గ్రామస్థులు విమర్శించారు.. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..
Next Story
RELATED STORIES
Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం..
11 Aug 2022 8:00 AM GMTVenkaiah Naidu: ఆత్మకథ లాంటివి రాస్తే అనర్థాలు జరుగుతాయి: వెంకయ్య...
11 Aug 2022 7:15 AM GMTAnand Mahindra: మగ్ వెనుక మహీంద్రా సందేశం.. ట్విట్టర్లో ట్రెండ్...
11 Aug 2022 7:01 AM GMTJammu Kashmir: ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాదుల దాడి.. అమరులైన ముగ్గురు...
11 Aug 2022 4:30 AM GMTAir Fare Caps: విమాన టికెట్ ధరలపై కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక...
11 Aug 2022 1:15 AM GMTRaksha Bandhan 2022: రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? సోదరుడికి రాఖీ...
10 Aug 2022 9:35 AM GMT