పంట నష్టంపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది : అచ్చెన్నాయుడు

X
By - kasi |1 Dec 2020 9:05 AM IST
రైతులకు జరిగిన నష్టంపై వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు టీడీపీ నేత అచ్చన్నాయుడు. రైతుల పంటలకు ప్రభుత్వం ఇన్సురెన్సు డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం కల్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన నష్టంపై అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో ... ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇన్సురెన్సు డబ్బులు చెలించిందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com