వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన జనం

X
By - Subba Reddy |7 Jun 2023 3:15 PM IST
బ్రహ్మంగారి గుడివీధిలో కాల్వ శంకుస్థాపనకు వచ్చిన ముస్తఫాను అడ్డుకొని తమ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ కావాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం ఎదురైంది. పాత గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫాను అడ్డుకున్నారు స్థానికులు. బ్రహ్మంగారి గుడివీధిలో కాల్వ శంకుస్థాపనకు వచ్చిన ముస్తఫాను అడ్డుకొని తమ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ కావాలని డిమాండ్ చేశారు.కాల్వ నిర్మాణంతో రోడ్లు మరింత తగ్గిపోతాయని ఆందోళన చేశారు. అయితే పనులు అడ్డుకున్న స్థానికులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com