CRIME: లక్ష కడితే.. ఆరు లక్షలు..!
By - Bhoopathi |7 Jun 2023 10:30 AM GMT
ఏలూరులో భారీ సైబర్ క్రైమ్ వెలుగు చూసింది.వైన్ గ్రూప్ యాప్ పేరుతో భారీ మోసం చేసి,జనానికి కుచ్చుటోపి పెట్టారు కొందరు కేటుగాళ్లు.
ఏలూరులో భారీ సైబర్ క్రైమ్ వెలుగు చూసింది.వైన్ గ్రూప్ యాప్ పేరుతో భారీ మోసం చేసి,జనానికి కుచ్చుటోపి పెట్టారు కొందరు కేటుగాళ్లు.45 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు అంటూ ఆన్లైన్ లో ప్రచారం చేశారు. 470 రూపాయలతో యాప్లో జాయిన్ అయితే 45 రోజుల్లో..945 ఇస్తామంటూ ఉచ్చు లోకి లాగింది వైన్ గ్రూప్ నిర్వహకులు.లక్ష కడితే ఆరు లక్షలు ఇస్తామంటూ పలు ఆఫర్స్ ఇచ్చారు. దీంతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు ఏలూరు వాసులు. భారీగా డబ్బులు వసూలు చేసి నిర్వాహకులు చేతులెత్తేయడంతో లబోదిబో మంటున్నారు బాధితులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com