YS Viveka Case: ఎంపీ అవినాష్కు సునీతా కౌంటర్

X
By - Subba Reddy |15 March 2023 7:15 PM IST
వివేకానందను హత్య చేసిందెవరో తేలాలి
వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపనలకు సునీతా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. వివేకానందను హత్య చేసిందెవరో తేలాలని అదే తన లక్ష్యమన్నారు. తాము ఏదీ దాచలేదు, వారికి తెలిసిందంతా సీబీఐకి తెలిపామన్నారు సునీత. ఎవరిపైనా తమకు పగ లేదు, నిజం బయటికి రావాలన్నదే వారి పోరాటమని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com