YS Viveka Case: ఎంపీ అవినాష్‌కు సునీతా కౌంటర్‌

YS Viveka Case: ఎంపీ అవినాష్‌కు సునీతా కౌంటర్‌
వివేకానందను హత్య చేసిందెవరో తేలాలి

వైఎస్‌ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి చేసిన ఆరోపనలకు సునీతా రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. వివేకానందను హత్య చేసిందెవరో తేలాలని అదే తన లక్ష్యమన్నారు. తాము ఏదీ దాచలేదు, వారికి తెలిసిందంతా సీబీఐకి తెలిపామన్నారు సునీత. ఎవరిపైనా తమకు పగ లేదు, నిజం బయటికి రావాలన్నదే వారి పోరాటమని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story