Yuvagalam: హెరిటేజ్ ఉద్యోగులతో లోకేష్ సెల్ఫీ

X
By - Subba Reddy |28 Feb 2023 4:30 PM IST
మంగళహారతులతో లోకేష్కు మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అద్భుత స్పందన వస్తోంది. పాదయాత్రలో భాగంగా కాశిపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్ మెయిన్ ప్లాంట్ను యువనేత సందర్శించారు. లోకేష్కు మహిళా ఉద్యోగులు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉద్యోగులందరినీ ఆప్యాయంగా పలకరించిన యువనేత..స్టూల్పై నిలబడి సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత అభిమానంతో ఓ ఉద్యోగి ఇచ్చిన లస్సీని లోకేష్ తాగడంతో హెరిటేజ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com