మళ్లీ వచ్చిన గోల్డ్ సావరీన్ బాండ్స్.. గ్రాము ధర ఎంతంటే?

మళ్లీ వచ్చిన గోల్డ్ సావరీన్ బాండ్స్.. గ్రాము ధర ఎంతంటే?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎనిమిదో విడత గోల్డ్ సావరీన్ బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 9న ప్రారంభమవుతుంది. 13న ముగుస్తుంది. ఈ సారి గ్రాము ధరను రూ.5,177గా నిర్ణయించింది RBI. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. పసిడి బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు డిజిటల్‌ చెల్లింపులు జరిపేవారికి గ్రాముకు రూ.50 రాయితీ ఇస్తారు. వీరికి గ్రాము రూ.5,127కే లభించనుంది. ఇప్పటికే ఈ సంవత్సరం 7సార్లు బాండ్లు విక్రయించింది.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story