Mukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.. రాజీనామా తర్వాత..
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్లో వెల్లడించింది.
అదే రోజు జరిగన సమావేశంలో ఆకాశ్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపింది. ఆకాశ్ ఇప్పటివరకూ రిలయన్స్ జియోలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2014లో జియో బోర్డులో చేరారు. ఇదే సమయంలో జియో మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27న పంకజ్ బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పాటు పంకజ్ ఈ పదవిలో ఉంటారు. ఐతే జియో ప్లాట్ ఫామ్ లిమిటెడ్కు ముకేష్ ఛైర్మన్గా కొనసాగనున్నారు.
RELATED STORIES
TS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
12 Aug 2022 5:13 PM GMTRajagopal Reddy : మునుగోడు ఫలితం.. కేసీఆర్ పతనం : రాజగోపాల్ రెడ్డి
12 Aug 2022 2:20 PM GMTKhammam : డిఆర్ఎఫ్ సిబ్బంది మృతి.. అధికారుల బలవంతం వల్లే నీళ్లల్లోకి...
12 Aug 2022 2:07 PM GMTKishan Reddy Rakhi : కానిస్టేబుళ్లకు రాఖీ కట్టిన కేంద్రమంత్రి...
12 Aug 2022 12:43 PM GMTKCR Rakhi : రాఖీ కట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్న సీఎం కేసీఆర్..
12 Aug 2022 12:17 PM GMTTRS Munugodu : ఆరోజు మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ..
12 Aug 2022 11:00 AM GMT