కర్నూలులో ఆపరేషన్ అవినాష్

By - TV5 Telugu |2023-05-22 05:25:47.0
కర్నూలులో ఆపరేషన్ అవినాష్ కొనసాగుతోంది. పోలీస్ గెస్ట్ హౌస్కు చేరుకున్న సీబీఐ అధికారులు...జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు జరుపుతున్నారు.శాంతిభద్రతల నేపథ్యంలో అవినాష్ లొంగి పోవాలని చెప్పాలని సీబీఐ అధికారులు కోరినట్లు సమాచారం.అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి అవినాష్ అను చరులు భారీగా చేరుకుంటున్నారు. ఈనేపధ్యం లో విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com