క్షతగాత్రుల ఆర్తనాదాలు

By - TV5 Telugu |2023-06-03 05:06:41.0
రైల్వే ట్రాక్ పైనే ఇంకా.. మృత దేహాలు..క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఎటు చూసిన ఇవే దృశ్యాలు.అసలు ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు..రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నుజ్జు నుజ్జు అయిన రైల్వే భోగీల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.అయితే నిన్న రాత్రి యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్ప్రెస్లు పట్టాలు తప్పింది. పక్కనే ఉన్న ట్రాక్ పై భోగీలు పడ్డాయి అదే సమయంలో వ్యతిరేక దిశలో వస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com