ప్రమాద స్థలికి చేరుకున్న ప్రధాని

By - TV5 Telugu |2023-06-03 10:28:54.0
ఒడిశాలోని రైలు ప్రమాద స్థలికి చేరుకున్నారు ప్రధాని మోదీ. రైల్వే మంత్రితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం కటక్ ఆస్పత్రికి వెళ్లనున్నారు మోదీ. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలతో పాటు ప్రమాద తీవ్రతపై ఆరా తీయనున్నారు మోదీ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com