ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును.. ట్రక్కు ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు.
BY Gunnesh UV28 July 2021 3:01 AM GMT

X
Gunnesh UV28 July 2021 3:01 AM GMT
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును.. ట్రక్కు ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకీ జిల్లా రాంస్నేహిఘాట్ వద్ద జరిగింది. హర్యానా నుంచి కూలీలతో బీహార్ వెళ్తున్న బస్సు.. రాత్రి అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో మరమ్మతులు చేస్తుండటంతో కూలీలు కిందకు దిగి దాని ముందు నిద్రపోయారు. తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. రోడ్డుపై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్లోనే 18 మంది చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Next Story
RELATED STORIES
Rakshabandhan: 'చెల్లెలు కావలెను'.. డేటింగ్ యాప్లో యువకుడి...
10 Aug 2022 5:25 AM GMTKerala: స్కూలుకు సెలవులు వద్దు.. ఏకంగా కలెక్టర్కు లేఖ రాసిన...
10 Aug 2022 2:37 AM GMTJharkhand: 12 ఏళ్లకే రిపోర్టర్గా మారిన బాలుడు.. స్కూల్ సమస్యలపై...
8 Aug 2022 2:05 AM GMTHelicopter Bhel Puri: మార్కెట్లోకి కొత్త డిష్.. హెలికాప్టర్ భేల్ పూరీ...
8 Aug 2022 1:30 AM GMTVIDEO: నా కొడుక్కి నేనే మ్యాథ్స్ చెప్పా.. అయినా 100కి 6 మార్కులే :...
6 Aug 2022 12:30 PM GMTviral video: ఖర్మ ఫలితం..గాడిద చేతిలో చావు దెబ్బలు.. బాలీవుడ్ నటుడు...
2 Aug 2022 8:38 AM GMT