మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటిని విచారించిన ఈడీ
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారించింది.
BY Gunnesh UV30 Aug 2021 2:01 PM GMT

X
Gunnesh UV30 Aug 2021 2:01 PM GMT
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారించింది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. సుమారు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసుతో పాటు, ఈసీతో సంబంధం ఉన్న లంచం కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయమై సోమవారం ఫెర్నాండెజ్ విచారించిన ఈడీ. అనంతరం ఈ విషయాన్ని ఈడీ ట్వీటర్ ద్వారా వెల్లడించింది
Next Story
RELATED STORIES
Bhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి...
3 July 2022 3:55 PM GMTChandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను...
3 July 2022 9:15 AM GMTPawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMTChandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి...
1 July 2022 3:05 PM GMTAP Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ హైకోర్టు...
1 July 2022 1:23 PM GMT