శ్రీవారి సేవలో శ్రియా శరన్ దంపతులు..
కథానాయిక శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
BY Prasanna14 Sep 2021 7:15 AM GMT

X
Prasanna14 Sep 2021 7:15 AM GMT
కథానాయిక శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణం రెండు సంవత్సరాలుగా స్వామిని దర్శించుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం శ్రియా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగణ్కు జోడీగా నటిస్తున్నారు. మరో చిత్రం గమనంలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
Next Story
RELATED STORIES
Madhavan: సినిమా కోసం ఇంటిని అమ్మేసిన మాధవన్..! క్లారిటీ ఇచ్చిన హీరో
18 Aug 2022 11:45 AM GMTMike Tyson: అప్పుడు చేతికర్ర.. ఇప్పుడు వీల్ చైర్.. మైక్ టైసన్కు...
18 Aug 2022 10:34 AM GMTRajinikanth: రజనీకాంత్కు గవర్నర్ పదవి కట్టబెట్టే యోచనలో బీజేపీ..
18 Aug 2022 9:35 AM GMTNassar: షూటింగ్లో నాజర్కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
17 Aug 2022 1:45 PM GMTRajinikanth: ఇండస్ట్రీలో రజినీకి 47 ఏళ్లు.. ఇద్దరు కూతుళ్ల ఎమోషనల్...
17 Aug 2022 11:15 AM GMTDhanush: ఆ సినిమా కోసం ధనుష్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్..
16 Aug 2022 1:51 PM GMT