Samantha Ruth Prabhu: తిరుమలలో సమంత.. విడాకుల తర్వాత మొదటిసారి..

X
By - Divya Reddy |12 Dec 2021 6:36 AM IST
Samantha Ruth Prabhu: సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Samantha Ruth Prabhu: సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె మొదటిసారి సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. సామన్య భక్తులతో కలిసి ఆమె మహాలఘులో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులు.. సమంతతో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com