MS Dhoni : ధోని అరుదైన రికార్డు.. కోహ్లీ తర్వాత..!
MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు..

MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై తరఫున 200 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా ఎంఎస్ ధోని నిలిచాడు.
ఒకే జట్టు తరుపున అత్యధిక మ్యాచ్ లు (200) లు ఆడిన రెండో ప్లేయర్ గా ధోని ఈ ఘనత సాధించాడు. అతడికంటే ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ (218) ఉన్నాడు. ఇక మొత్తం ఐపీఎల్ లో ధోనికి ఇది 230వ మ్యాచ్ కావడం విశేషం.
2016, 2017లలో రైజింగ్ పూణె సూపర్జెయింట్ తరుపున 30 మ్యాచ్లు ఆడాడు ధోని. ఇక ధోని తర్వాత చెన్నై తరఫున ఆడిన సురేశ్ రైనా 176 మ్యాచ్ల్లో ఆడగా, కొద్ది రోజుల క్రితం కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 142 మ్యాచ్లు ఆడాడు.
A special one for @msdhoni as he is all set to don the yellow jersey for the 200th time.#TATAIPL #RCBvCSK pic.twitter.com/9Zmt77fm4w
— IndianPremierLeague (@IPL) May 4, 2022
RELATED STORIES
Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMTChittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..
29 Jun 2022 9:00 AM GMTUdaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.....
28 Jun 2022 3:45 PM GMTEast Godavari: నగ్న ఫోటోలతో లోన్ యాప్ బెదిరింపులు.. యువకుడు సూసైడ్..
28 Jun 2022 12:30 PM GMTHyderabad: భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపిన భర్త.. ఆపై తాను కూడా..
28 Jun 2022 11:15 AM GMTAnakapalle: అనకాపల్లిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.. అపార్ట్మెంట్...
26 Jun 2022 10:05 AM GMT