Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేసిన కసాయి తండ్రి
By - TV5 Digital Team |11 Jan 2022 4:15 PM GMT
Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.
Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబైలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా చేస్తున్న భుక్యా రామ్కుమార్.. కుటుంబ కలహాల కారణంగా ఆరేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురును బావిలో పడేసి పరారయ్యాడు. కన్నబిడ్డలు చనిపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com