Kurnool : నంద్యాల పోలీసులకు సవాల్‌గా మారిన ఆ హత్య కేసు..

Kurnool : నంద్యాల పోలీసులకు సవాల్‌గా మారిన ఆ హత్య కేసు..
Kurnool : నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య సంచలనంగా మారింది

Kurnool : నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య సంచలనంగా మారింది. కానిస్టేబుల్ సురేంద్రను కిడ్నాప్ చేసి కత్తులతో పొడిచి చంపేశారు దుండగులు. కానిస్టేబుల్ డెత్ మిస్టరీ ఖాకీలకు సవాల్ గా మారింది.

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ సురేంద్రను నిందితులు కత్తులతో వెంబడిస్తూ రోడ్డుపై పరుగెత్తించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి. వీటి ఆధారంగా నంద్యాలకు చెందిన కవ్వగాడు అతని స్నేహితులే హత్యచేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు.

Tags

Read MoreRead Less
Next Story