పేస్టు రూపంలో 1761 గ్రాముల బంగారం.. అడ్డంగా దొరికిపోయిన కేరళ వాసి

పేస్టు రూపంలో 1761 గ్రాముల బంగారం.. అడ్డంగా దొరికిపోయిన కేరళ వాసి
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. దుబాయ్ నుంచి ఎమ్మిరేట్స్ విమానం లో హైదరాబాద్ వచ్చిన కేరళ వాసి వద్ద 1761 గ్రాముల బంగారం పట్టుకున్నారు. దీని విలువ సుమారు 1.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బంగారాన్ని పేస్టుగా మార్చి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు నిందితుడు. నిందితుడిపై అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story