Hyderabad : హైదరాబాద్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
By - TV5 Digital Team |22 Feb 2022 2:30 AM GMT
Hyderabad : హైదరాబాద్లోని ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
Hyderabad : హైదరాబాద్లోని ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బోరబండకు చెందిన 17ఏళ్ల బాలిక పాలప్యాకెట్ కోసం రాత్రి సమయంలో దుకాణానికి వెళ్లగా, స్థానిక బస్తీకి చెందిన యువకుడు యామమాటలు చెప్పి తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఉదయం గదినుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు... నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com