Hyderabad: భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపిన భర్త.. ఆపై తాను కూడా..
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రేమ్నగర్లో దారుణం చోటుచేసుకుంది.
BY Divya Reddy28 Jun 2022 11:15 AM GMT

X
Divya Reddy28 Jun 2022 11:15 AM GMT
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రేమ్నగర్లో దారుణం చోటుచేసుకుంది. భార్యను నీళ్ల బకెట్లో ముంచి హత్య చేశాడు భర్త. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు అసోంకు చెందిన మహానంద బిశ్వాస్, పంప సర్కార్గా గుర్తించారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన బిశ్వాస్ జీవీకే మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే.. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డైరీలో పేర్కొన్నాడని తెలిపారు.
Next Story
RELATED STORIES
Rakshabandhan: 'చెల్లెలు కావలెను'.. డేటింగ్ యాప్లో యువకుడి...
10 Aug 2022 5:25 AM GMTKerala: స్కూలుకు సెలవులు వద్దు.. ఏకంగా కలెక్టర్కు లేఖ రాసిన...
10 Aug 2022 2:37 AM GMTJharkhand: 12 ఏళ్లకే రిపోర్టర్గా మారిన బాలుడు.. స్కూల్ సమస్యలపై...
8 Aug 2022 2:05 AM GMTHelicopter Bhel Puri: మార్కెట్లోకి కొత్త డిష్.. హెలికాప్టర్ భేల్ పూరీ...
8 Aug 2022 1:30 AM GMTVIDEO: నా కొడుక్కి నేనే మ్యాథ్స్ చెప్పా.. అయినా 100కి 6 మార్కులే :...
6 Aug 2022 12:30 PM GMTviral video: ఖర్మ ఫలితం..గాడిద చేతిలో చావు దెబ్బలు.. బాలీవుడ్ నటుడు...
2 Aug 2022 8:38 AM GMT