Hyderabad : దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రాణాలు కోల్పోయాడు

X
By - Vijayanand |22 Feb 2023 1:23 PM IST
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రాణాలు కోల్పోయాడు. కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నం చేస్తుండగా… దుండగుడిని ఆలయం వాచ్మెన్ రంగయ్య గమనించాడు. అడ్డుకునే ప్రయత్నంలో వాచ్మెన్పై దొంగ రాళ్లతో దాడి చేశాడు. రంగయ్య ప్రతి దాడితో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దుండగుడి మొబైల్ను పరిశీలించటిన పోలీసులు.. గండం రాజుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని.. డెడ్బాడీని మార్చురీకి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com