అర్థరాత్రి ఇద్దరు మహిళలు దారుణ హత్య

అర్థరాత్రి ఇద్దరు మహిళలు దారుణ హత్య

నెల్లూరులోని నాలుగోమైలు.. నవలాకులతోటలో దారుణం జరిగింది. శనివారం అర్థరాత్రి ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నిర్మలమ్మతో పాటు సమీప బంధువు రమణమ్మను భర్త నాగేశ్వరరావు అతికిరాతంగా హత్య చేశాడు. ఈ హత్యలతో ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story