Mahabubabad: 4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..

Mahabubabad: 4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..
Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారయత్నం చేశాడు.

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచార యత్నం చేశాడు. విద్యార్థిని ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య వచ్చి ఈ అఘయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థిని చెల్లెలు, తమ్ముడి కేకలు వేయడంతో రాజయ్య అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకుని తల్లిదండ్రులు 1098కు సమాచారం ఇచ్చారు. జిల్లా బాల పరిరక్షణ విభాగానికి ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story