ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం

X
By - kasi |22 Nov 2020 12:35 PM IST
ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని పెళ్లి బృందం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు వ్యానులో చిక్కుకుపోయారు. కట్టర్ల సహాయంతో వారిని బయటికి తీశారు. ప్రమాదంలో పెళ్లికొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తిరుపతిలో పెళ్లి వేడుక ముగించుకొని తెనాలికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com