Delhi: ఢిల్లీలో దారణం.. రోడ్డుపైనే మహిళను..
Delhi: ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఏరియాలో దారుణం జరిగింది.
BY Divya Reddy1 Dec 2021 2:26 AM GMT

X
Divya Reddy1 Dec 2021 2:26 AM GMT
Delhi: ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఏరియాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటన నవంబర్ 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి ఘటన పూర్తిగా సీసీ టీవిలో రికార్డయింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసలు.. దాడికి పాల్పడిన వ్యక్తుల గురించి వెతుకుతున్నారు. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని మహిళ తెలిపింది.
Next Story
RELATED STORIES
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMTAkshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి...
22 May 2022 10:32 AM GMTKangana Ranaut: 'ఏ బాలీవుడ్ స్టార్కు ఆ అర్హత లేదు'.. కంగన షాకింగ్...
18 May 2022 10:45 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTSohail Khan: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు..
16 May 2022 3:30 PM GMTSonakshi Sinha: ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. అసలు ...
13 May 2022 7:36 AM GMT