Sangareddy : చిట్టీల పేరుతో మోసం.. రూ.7 కోట్లతో ఉడాయించిన మహిళ..
By - Sai Gnan |15 Sep 2022 10:29 AM GMT
Sangareddy : చిట్టీల పేరుతో రూ.7 కోట్లకు కుచ్చుటోపి పెట్టిందో మహిళ
Sangareddy : చిట్టీల పేరుతో రూ.7 కోట్లకు కుచ్చుటోపి పెట్టిందో మహిళ. పైసా పైసా కూడబెట్టుకున్న రోజువారి కూలీల డబ్బులతో మహిళ ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com