Asad Encounter: స్పెషల్ టాస్క్ ఫోర్స్ పై ఆదిత్యానంద్ ప్రసంశలు వెల్లువ

Asad Encounter: స్పెషల్ టాస్క్ ఫోర్స్ పై ఆదిత్యానంద్ ప్రసంశలు వెల్లువ

ఉమేశ్ పాల్ హత్య కేసులో కీలక నిందితుడైన అసద్ ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్ లో హతమార్చిన సంగతి తెలిసిందే. అతడితో పాటూ పోలీసులు గాలిస్తున్న మరో నిందితుడు గులామ్ సైతం ఈ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఇదే విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎంస్ యోగీ ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ గురించిన సమాచారం అందుకున్న సీఎం హుటాహుటిన అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్కౌంటర్ లో పాలుపంచుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులను ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమతుల్యానికి వారు చేస్తున్న కృషిని కొనియాడారు.

Tags

Read MoreRead Less
Next Story