Delhi: పోలీసుల అనుమతి లేకపోయినా కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష

Delhi: పోలీసుల అనుమతి లేకపోయినా కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష
దీక్షలో పాల్గొన్న మల్లిఖార్జన ఖర్గే, ప్రియాంకా గాంధీ, జైరాంరమేష్‌

రాహుల్‌ గాంధీ అనర్హత వేటుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రణులు ఆందోణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షకు పోలీసుల అనుమతి లేకపోయినా కాంగ్రెస్‌ అగ్రనేతలు దీక్షలో కూర్చున్నారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే, ప్రియాంకా గాంధీ, జైరాంరమేష్‌ తదితర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story