Delhi Liquor Scam: రామచంద్ర పిళ్లై అరెస్ట్‌

Delhi Liquor Scam: రామచంద్ర పిళ్లై అరెస్ట్‌
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. వరుస అరెస్టులతో బెంబేలెత్తిస్తోంది. తాజాగా లిక్కర్‌ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్‌ చేసింది. ఇదే అంశంలో ఇటీవల రామచంద్ర పిళ్లైని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నింంచింది. మరోవైపు కీలక నిందితుడు అరబిందో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేఉసిన మనీల్యాండరింగ్ కేసులపై ఆయన సవాల్‌ చేశారు. అలాగే సీబీఐ ప్రత్యేక కోర్టు కోర్టు తన బెయిల్‌ పిటీషన్‌ను నిరాకరించడాన్ని కూడా శరత్ చంద్రారెడ్డి సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్ ఇవాళ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు రానుంది. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి తిహార్ జైలులో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story