మహారాష్ట్రలో వరుస భూకంపాలు
మహారాష్ట్రలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాకు తోడు భూకంపాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది.
BY shanmukha11 Sep 2020 4:13 AM GMT

X
shanmukha11 Sep 2020 4:13 AM GMT
మహారాష్ట్రలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాకు తోడు భూకంపాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది. శుక్రవారం తెల్లవారు జామున 3.57 గంటలకు రిక్టార్ స్కేలుపై 3.5 తీవ్రతతో నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు నాసిక్ సమీపంలో ఉదయం 7.06 గంటలకు రిక్టారు స్కేలుపై 3.6 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, వరుస భూకంపాలు సంభవించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. గడిచిన వారం రోజుల్లో మహారాష్ట్రలో సుమారు నాలుగు సార్లు భూమి కంపించింది.
Next Story
RELATED STORIES
Lokesh : అది ఒరిజినల్ కాకపోవచ్చంటే ఒరిజినల్ ఉందనేగా : లోకేష్
10 Aug 2022 4:30 PM GMTGorantla Nude Video : అది ఒరిజినల్ వీడియో కాదు.. ఎక్కడి నుంచి అప్లోడ్...
10 Aug 2022 1:54 PM GMTGuntur : పల్నాడులో వెయ్యి మీటర్ల జాతీయ జెండా..
10 Aug 2022 11:45 AM GMTVijayawada: విజయవాడ దుర్గ గుడిలో తెరలేచిన అడ్డగోలు దోపిడీ..
10 Aug 2022 6:49 AM GMTEluru: ఎస్ఈబీ అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..
10 Aug 2022 6:23 AM GMTChandrababu: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన...
10 Aug 2022 3:20 AM GMT