దేశంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.
BY shanmukha6 Sep 2020 3:00 AM GMT

X
shanmukha6 Sep 2020 3:00 AM GMT
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. తాజా ఆదివారం ఉదయం 6.38 గంటల సమయంలో నికోబార్ దీవుల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టార్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని అన్నారు. అటు, ఈశాన్య భారత్ లో కూడా భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్ లో రిక్టార్ స్కేలుపై 3.4 తీవ్రతతో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భూకంపం ఏర్పడింది. అయితే, రెండు ప్రాంతాల్లో ఏర్పడిన భూకంపం వలన నష్టం ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా సమయంలో దేశంలో వరుస భూకంపాలు సంభవించండం స్థానికప్రజల్లతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story
RELATED STORIES
Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం.. స్వల్పంగా వెండి...
13 Aug 2022 1:06 AM GMTMS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..
11 Aug 2022 11:43 AM GMTGold and Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. స్వల్ప...
11 Aug 2022 12:55 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
10 Aug 2022 12:50 AM GMTRakshabandhan: ఆ రాఖీ ఖరీదు అక్షరాలా అయిదులక్షలు..
9 Aug 2022 9:03 AM GMTChina Mobiles Ban : త్వరలో చైనా మొబైల్స్ బ్యాన్.. కారణం అదే...
9 Aug 2022 3:30 AM GMT