సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్..

X
By - prasanna |1 Feb 2021 12:49 PM IST
75 ఏళ్లు పైబడిన వారికోసం..
పెన్షన్ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయకుండా మినహాయించారు. 75 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. వడ్డీ ఆదాయంతో 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవలసిన అవసరం లేదు" అని ఎఫ్ఎమ్ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com