లాక్‌‌డౌన్‌లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి ఫుల్ రీఫండ్

లాక్‌‌డౌన్‌లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి ఫుల్ రీఫండ్
కరోనా లాక్‌డౌన్ సమయంలో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆయా విమాన సంస్థలు ఫుల్ రిఫండ్ ఇవ్వాల్సిందేనని

కరోనా లాక్‌డౌన్ సమయంలో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆయా విమాన సంస్థలు ఫుల్ రిఫండ్ ఇవ్వాల్సిందేనని కేంద్ర స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో విమానాలను కూడా రద్దైన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఫుల్ రీ ఫండ్ చేయాలని ఓ ఎన్జీవో సంస్థ ఇటీవల సుప్రీం కోర్టులో పిల్ వేసింది. దీనికి సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని సూచించింది. విమాన సంస్థలు ఫుల్ రీఫండ్ చేస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ రీఫండ్ ఇవ్వకుంటే.. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్యాసింజర్లకు క్రెడిట్ షెల్ లభిస్తుందని తెలిపింది. మార్చి 31 లోగా క్రెడిట్ షెల్ వినియోగించుకోకపోతే అప్పుడు ఆయా సంస్థలు ప్యాసింజెర్ కు ఫుల్ రీఫండ్ ఇస్తుందని కేంద్రం సుప్రీంకు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story