Coronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు..!

By - TV5 Digital Team |2 May 2022 4:23 AM GMT
Coronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది.
Coronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది. ఇక కరోనాతో మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా బారినుంచి 2,723 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,500 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు ప్రస్తుతం 98.74%గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com