Ajay Mishra : మీడియాపై చేయి చేసుకున్న కేంద్రమంత్రి
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. లఖింపూర్ ఖేరి కేసు విచారణపై ప్రశ్నించిన మీడియాపై ఆయన చేయి చేసుకున్నారు.
BY vamshikrishna15 Dec 2021 12:45 PM GMT

X
vamshikrishna15 Dec 2021 12:45 PM GMT
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. లఖింపూర్ ఖేరి కేసు విచారణపై ప్రశ్నించిన మీడియాపై ఆయన చేయి చేసుకున్నారు. దర్భాషలాడుతూ విలేకరులను నెట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లఖింపూర్ హింసాత్మక ఘటన కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఇప్పటికే అరెస్టయ్యారు. కేసును విచారిస్తున్న సిట్ అధికారులు.. పక్కా ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని తేల్చారు. దీనిపై ప్రశ్నించినందుకే జర్నలిస్టులపై కేంద్రమంత్రి ప్రతాపం చూపారు. అజయ్ మిశ్ర తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
#WATCH | MoS Home Ajay Kumar Mishra 'Teni' hurls abuses at a journalist who asked a question related to charges against his son Ashish in the Lakhimpur Kheri violence case. pic.twitter.com/qaBPwZRqSK
— ANI UP (@ANINewsUP) December 15, 2021
Next Story
RELATED STORIES
Plastic Ban: ప్లాస్టిక్ బ్యాన్.. జులై 1 నుంచి షురూ..
29 Jun 2022 5:48 AM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMTUdaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.....
28 Jun 2022 3:45 PM GMTAlt News: ప్రముఖ న్యూస్ ఛానెల్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఆ సోషల్ మీడియా...
28 Jun 2022 3:30 PM GMTMumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న ...
28 Jun 2022 2:30 PM GMTRandeep Hooda: అంత్యక్రియలు నిర్వహించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న...
28 Jun 2022 10:15 AM GMT