Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రికి రెండోసారి కరోనా..!

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రికి రెండోసారి కరోనా..!
Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రెండోసారి కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉన్నట్టుగా ట్వట్టర్‌‌లో తెలిపారు బొమ్మై..

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రెండోసారి కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉన్నట్టుగా ట్వట్టర్‌‌లో తెలిపారు బొమ్మై.. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించాడు. ఇటీవల తనను సంప్రదించిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. 2020 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కేబినెట్‌లో హోంమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మైకి మొదటిసారి వైరస్ సోకింది. కాగా ఇటీవల కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్ అశోక, ,మరో మంత్రి BC నగేష్ కరోనా బారిన పడ్డారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి సైతం కరోనా సోకింది.


Tags

Read MoreRead Less
Next Story