Kerala RTC Strike: కేరళలో బస్సులు బంద్.. సీఎం ఇచ్చిన హామీ మాటలకే పరిమితమంటున్న కార్మికులు..

Kerala RTC Strike (tv5news.in)

Kerala RTC Strike (tv5news.in)

Kerala RTC Strike: వేతన సవరణ కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు కేరళ ఆర్టీసీ కార్మికులు.

Kerala RTC Strike: వేతన సవరణ కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు కేరళ ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి సమ్మె పిలుపు అమల్లోకి వచ్చింది. 9 ఏళ్లుగా వేతన సవరణ చేపట్టలేదని చెప్తున్నారు కార్మికులు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దక్షిణ కేరళలో సమస్య మరింత ఎక్కువగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story